Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేసిన ఎన్టీపీసీ

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (07:32 IST)
విద్యుత్ బకాయిలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. రాష్ట్రానికి సరఫరా చేస్తున్న 2 వేల మెగావాట్‌ల విద్యుత్ సరఫరాను ఒక్కసారిగా నిలిపివేసింది. 
 
దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ లోటును రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీసీ) ద్వారా భర్తీ చేయాలని ఆదేశించింది. అలాగే, అక్కడ అదనంగా మరో యూనిట్ ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. అయితే, అదనపు విద్యుత్ ఉత్పత్తి కోసం అవసరమైన బొగ్గు నిల్వలు తమ వద్ద లేదని ఆర్టీపీసీ ఉన్నతాధికారులు చేతులెత్తేశారు. 
 
ఇదిలావుంటే, కృష్ణపట్న యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో సాగడం లేదు. సాంకేతిక సమస్య కారణంగా 810 మెగావాట్‌ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ కూడా ఐదు రోజులకు సరిపడ బొగ్గు మాత్రమే నిల్వవుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments