Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేసిన ఎన్టీపీసీ

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (07:32 IST)
విద్యుత్ బకాయిలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. రాష్ట్రానికి సరఫరా చేస్తున్న 2 వేల మెగావాట్‌ల విద్యుత్ సరఫరాను ఒక్కసారిగా నిలిపివేసింది. 
 
దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ లోటును రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీసీ) ద్వారా భర్తీ చేయాలని ఆదేశించింది. అలాగే, అక్కడ అదనంగా మరో యూనిట్ ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. అయితే, అదనపు విద్యుత్ ఉత్పత్తి కోసం అవసరమైన బొగ్గు నిల్వలు తమ వద్ద లేదని ఆర్టీపీసీ ఉన్నతాధికారులు చేతులెత్తేశారు. 
 
ఇదిలావుంటే, కృష్ణపట్న యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో సాగడం లేదు. సాంకేతిక సమస్య కారణంగా 810 మెగావాట్‌ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ కూడా ఐదు రోజులకు సరిపడ బొగ్గు మాత్రమే నిల్వవుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments