Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓడించాలని ప్రశాంత్ కిషోర్ పిలుపునిస్తారు : రేవంత్ రెడ్డి

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (15:10 IST)
తెరాసను 
 
 
 
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, ఆయన పార్టీ ఓడించాలని జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్వయంగా ఓడిస్తారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, టీఆర్‌ఎస్‌, ప్రశాంత్‌కిషోర్‌ల మధ్య ఎలాంటి సంబంధాలు లేవని, వారి మధ్య కుదిరిన ఒప్పందం ముగిసిపోనుందన్నారు. 
 
కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ప్రశాంత్‌ కిషోర్‌తో ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ (ఐ-పీఏసీ)కి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఎలాంటి సంబంధాలు ఉండవని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ప్రశాంత్ కిషోర్ తనతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి టీఆర్‌ఎస్‌పై పోరు సన్నాహాలను చర్చిస్తారని రేవంత్ రెడ్డి నిర్ద్వంద్వంగా ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎం లోకేష్, కూటమి చైర్మన్ చంద్రబాబు: కలలు కంటున్న తమ్మారెడ్డి

బ్యాచ్‌లర్స్ జీవితంలో స్ట్రగుల్స్ ను మజాకా చేసుకుంటున్న సందీప్ కిషన్

Akira Nandan: అకీరా నందన్‌తో కలిసి పనిచేసేందుకు రెడీ.. విష్ణు వర్ధన్

వియత్నాంలో వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ ప్రీ ప్రొడక్షన్ చర్చలు

ఇంట్లోనే పురుషులుంటే.. వీధుల్లోకి మహిళలు వెళ్తే పరిస్థితి ఏంటి? చిన్మయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

86 ఏళ్ల వృద్ధుడిలో మింగే రుగ్మతను విజయవంతంగా పరిష్కరించిన విజయవాడ మణిపాల్ హాస్పిటల్

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ పర్యటన: తాజా ఫ్యాషన్ ప్రపంచంలోకి ద వన్ అండ్ వోన్లీ

తర్వాతి కథనం
Show comments