అంబులెన్స్‌లో సజీవదహనమైన 15 గోవులు

Webdunia
ఆదివారం, 1 మే 2022 (12:53 IST)
నిజామాబాద్ జిల్లా జాతీయ రహదారిలో ఒక అంబులెన్స్ ఎమర్జెన్సీ అని స్టిక్కర్ అని అతికించుకున్న వాహనంలో మంటలు చెలరేగి, అందులో ఉన్న 15 ఆవులు సజీవదహనమయ్యాయి. ఈ దారుణం జిల్లాలోని ఇందల్వాయి పరిధిలోని మాక్లూర్ తండా శివారు జాతీయ రహదారిపై జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఒక వాహనానికి అంబులెన్స్‌ అంటూ స్టిక్కర్‌ అంటించుకున్నారు. ఈ వాహనం ఇంజిన్‌లోని మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన డ్రైవర్‌ వాహనాన్ని రోడ్డు పక్కన ఆపేసి పరారయ్యాడు. వెనుక వస్తున్న వాహనదారులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. 
 
ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వాహనం డోర్‌ను తీసేందుకు ప్రయత్నించగా తెరుచుకోలేదు. దీంతో అందులో ఉన్న 15 ఆవులు మంటల్లో కాలిపోయాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments