Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబులెన్స్‌లో సజీవదహనమైన 15 గోవులు

Webdunia
ఆదివారం, 1 మే 2022 (12:53 IST)
నిజామాబాద్ జిల్లా జాతీయ రహదారిలో ఒక అంబులెన్స్ ఎమర్జెన్సీ అని స్టిక్కర్ అని అతికించుకున్న వాహనంలో మంటలు చెలరేగి, అందులో ఉన్న 15 ఆవులు సజీవదహనమయ్యాయి. ఈ దారుణం జిల్లాలోని ఇందల్వాయి పరిధిలోని మాక్లూర్ తండా శివారు జాతీయ రహదారిపై జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఒక వాహనానికి అంబులెన్స్‌ అంటూ స్టిక్కర్‌ అంటించుకున్నారు. ఈ వాహనం ఇంజిన్‌లోని మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన డ్రైవర్‌ వాహనాన్ని రోడ్డు పక్కన ఆపేసి పరారయ్యాడు. వెనుక వస్తున్న వాహనదారులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. 
 
ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వాహనం డోర్‌ను తీసేందుకు ప్రయత్నించగా తెరుచుకోలేదు. దీంతో అందులో ఉన్న 15 ఆవులు మంటల్లో కాలిపోయాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments