Webdunia - Bharat's app for daily news and videos

Install App

భవన నిర్మాణ, శిథిలాల వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్‌ను ప్రారంభించిన కేటీఆర్

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (17:10 IST)
హైదరాబాదు నగరంలో ప్రతిరోజు సుమారు 2 టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. శిథిలాల నిర్వహణలో దక్షణ భారతంలోనే తెలంగాణ బెస్ట్‌గా ఉందని చెప్పారు. జీడిమెట్లలో నిర్మించిన భవన నిర్మాణ, శిథిలాల వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంటును ఈ రోజు కేటీఆర్ ప్రారంభించారు.
 
ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఈ ప్లాంటు ద్వారా జీహెచ్ఎంసీ, రాంకీ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో వ్యర్థాలను రీసైక్లింగ్ చేయనున్నట్లు చెప్పారు. ఎల్బీనగర్ లోని ఫతుల్‌గూడలో సంక్రాంతి పండుగ నాడు మరో ప్లాంటును ప్రారంభిస్తామని తెలిపారు.
 
నగరంలో మొత్తం 5 ప్లాంట్లను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయవద్దని ప్రజలను కోరారు. చెత్త తరలింపు కోసం టోల్ ప్రీ నెంబరు 1800120072659కి సమాచారం ఇవ్వాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments