Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ దీపావళి కానుక, రూ. 143 కోట్ల “కాపునేస్తం” నిధులు విడుదల

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (17:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కొరకు సీఎం జగన్ పలు సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను చేపట్టి వాటిని అంచెలంచెలుగా నెరవేరుస్తూ ప్రజాభిమానాన్ని చూరగొంటున్న విషయం తెలిసిందే. ఈ దిశగా కాపుల ప్రజా సంక్షేమం కోసం మరో పథకాన్ని రూపొందించారు. కాపుల కోసం ప్రత్యేకంగా కాపునేస్తం అనే పథకాన్ని ఏర్పరిచారు.
 
ఇందులో లబ్దిదారుల కోసం రూ. 142.87 కోట్లను విడుదల చేశారు. లబ్దిదారుల కొత్త జాబితా ప్రకారం అర్హులకు ఈ సాయాన్ని అందించనున్నారు. కొత్త జాబితా ప్రకారం 95,245 మందికి పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లబోయిన వేణు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి కాపు నేస్తం నిధులను అందిస్తామని తెలిపారు.
 
కాపులకు జగన్ ఇస్తున్న దీపావళి కానుక ఇది అని అన్నారు. బాధల్లో ఉన్న వారిని చూసి చలించే మనస్సు జగన్ గారిదని తెలిపారు. తమ పాద యాత్రలో ఎంతోమంది సమస్యలను విన్న జగన్ వాటికన్నింటికి పరిష్కారం చూపుతున్నారని తెలిపారు. అదేవిధంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే తత్వం జగన్ గారిదని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments