ఇంటర్ పరీక్షా ఫలితాలు - అమ్మాయిలదే పైచేయి...

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (11:58 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో కూడా అమ్మాయిలదే పైచేయింగా నిలిచింది. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం విడుదల చేశారు. 
 
ఈ ఫలితాల్లో మొదటి సంవత్సరంలో 63.32 శాతం, ద్వితీయ సంవత్సరంలో 67.16 శాతం చొప్పున విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 
 
ఫస్టియర్‌లో 72.33 శాతం అమ్మాయిలు ఉత్తీర్ణత సాధించగా, సెకండ్ ఇయర్‌లో మాత్్రం కేవలం 54.25 శాతం మంది మాత్రమే పాసయ్యారు. 
 
అలాగే, ద్వితీయ సంవత్సరంలో 59.21 శాతం మంది అబ్బాయిలు, 75.28 మంది అమ్మాయిలు ఉత్తీర్ణులయ్యారు. రెండు సంవత్సర ఫలితాల్లోనూ అమ్మాయిలో తమ హవాను కొనసాగించారు. 
 
ఈ ఫలితాలను tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in లేదా examresults.ts.nic.in వెబ్ సైట్లలోకి ఎంటరై ఫలితాలను చూసుకోవచ్చు. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్యామిలీ అంతా హాయిగా నవ్వుకునేలా రాకాస ఉంటుంది : నిహారిక కొణిదెల

Amba’s Revenge: తెలుగులో తొలి ఏఐ సినిమా అంబ’s రివెంజ్

శ్రీనివాస మంగాపురం నుంచి స్వాతంత్ర బాబు గా డా. నరేష్ వికే

Ravi Basrur: కటాలన్ కు సలార్ ఫేం రవి బస్రూర్ మ్యూజిక్

Satya: సత్య, రియా సింఘా పై సత్య ఈజ్ నాట్ జెట్లీ ప్రమోషనల్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్

Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

ఎడిసన్ టౌన్‌షిప్‌లో నాట్స్ ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్: ప్రజా భద్రతపై అవగాహన సదస్సు

రాత్రి నిద్రకు ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments