ఇంటర్ పరీక్షా ఫలితాలు - అమ్మాయిలదే పైచేయి...

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (11:58 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో కూడా అమ్మాయిలదే పైచేయింగా నిలిచింది. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం విడుదల చేశారు. 
 
ఈ ఫలితాల్లో మొదటి సంవత్సరంలో 63.32 శాతం, ద్వితీయ సంవత్సరంలో 67.16 శాతం చొప్పున విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 
 
ఫస్టియర్‌లో 72.33 శాతం అమ్మాయిలు ఉత్తీర్ణత సాధించగా, సెకండ్ ఇయర్‌లో మాత్్రం కేవలం 54.25 శాతం మంది మాత్రమే పాసయ్యారు. 
 
అలాగే, ద్వితీయ సంవత్సరంలో 59.21 శాతం మంది అబ్బాయిలు, 75.28 మంది అమ్మాయిలు ఉత్తీర్ణులయ్యారు. రెండు సంవత్సర ఫలితాల్లోనూ అమ్మాయిలో తమ హవాను కొనసాగించారు. 
 
ఈ ఫలితాలను tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in లేదా examresults.ts.nic.in వెబ్ సైట్లలోకి ఎంటరై ఫలితాలను చూసుకోవచ్చు. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర డియోల్ ఇకలేరు

వంద కోట్ల మార్కులో వరుసగా మూడు చిత్రాలు.. హీరో ప్రదీప్ రంగనాథన్ అదుర్స్

ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ పుకార్లు.. కారణం ఏంటంటే?

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments