Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా వైరస్ ఉధృతి - 96 యాక్టివ్ కేసులు

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (11:40 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదులో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గడిచిన గంటల్లో దేశ వ్యాప్తంగా 11,793 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 9,486 మంది కరోనా నుంచి కోలుకోగా, మరో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 90,700 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
తాజాగా కేసులతో కలిసి ఇప్పటికివరకు నమోదైన కేసుల సంఖ్య 4,34,18,839కి పెరిగింది. వీరిలో 4,27,97,092 ఉంది కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,047 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. 
 
ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.57 శాతంగా, క్రియాశీల రేటు 0.22 శాతం, మరణాల రేటు 1.21 శాతంవుంది. ఇప్పటివరకు 1,97,31,43,196 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments