Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా వైరస్ ఉధృతి - 96 యాక్టివ్ కేసులు

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (11:40 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదులో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గడిచిన గంటల్లో దేశ వ్యాప్తంగా 11,793 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 9,486 మంది కరోనా నుంచి కోలుకోగా, మరో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 90,700 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
తాజాగా కేసులతో కలిసి ఇప్పటికివరకు నమోదైన కేసుల సంఖ్య 4,34,18,839కి పెరిగింది. వీరిలో 4,27,97,092 ఉంది కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,047 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. 
 
ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.57 శాతంగా, క్రియాశీల రేటు 0.22 శాతం, మరణాల రేటు 1.21 శాతంవుంది. ఇప్పటివరకు 1,97,31,43,196 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments