Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మత్తు పీల్చితే 5 గంటలపాటు మహిళల్లో కోర్కెలు... డ్రగ్స్ ముఠా అరెస్ట్

Webdunia
శనివారం, 4 మే 2019 (16:30 IST)
వయస్సు అయిపోయేకొద్దీ శృంగారంపై శక్తి తగ్గిపోతూ ఉంటుంది. అంతేకాదు కొంతమందికి అసలు శృంగార కోరికలు తక్కువగా ఉంటాయి. అలాంటి వారి కోసం ఒక ముఠా డ్రగ్స్‌ను తయారుచేసి లక్షల రూపాయలు సంపాదిస్తోంది. కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులో పోలీసులు ఈ ముఠా ఆగడాలను గుర్తించగా, ఆ ముఠా తెలంగాణాలో కూడా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
 
హైదరాబాద్‌లోని నాచారంలో ఫ్యాక్టరీ. ఒక్కసారిగా జనమంతా గుమిగూడారు. మొత్తం తెల్లటి పౌడర్. 50 మందికి పైగా పోలీసులు. దీంతో ఏదో జరుగుతోందని ఊహించారు. అనుకున్నట్లుగానే మొత్తం డ్రగ్స్. బెంగుళూరులోని ఒక ముఠాతో కలిసి డ్రగ్స్‌ను తయారుచేస్తున్నాడు శ్రీనివాస్ అనే వ్యక్తి. 
 
గత ఐదు సంవత్సరాలుగా ఈ బాగోతం సాగుతోంది. అయినాసరే పోలీసులకు, స్థానికులకు తెలియలేదు. ముఠా తయారుచేసే డ్రగ్స్ మహిళలపై ఎక్కువగా ఉపయోగించేవారని పోలీసుల విచారణలో తేలింది. ఈ మత్తు మందు పీల్చితే 5 గంటల పాటు మత్తుగా మహిళల్లో శృంగార కోర్కెలు ఎక్కువగా కలుగుతాయట. దీంతో పోలీసులు ఈ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. మరికొన్ని జిల్లాల్లో కూడా ఈ డ్రగ్స్ ముఠా సభ్యులున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments