Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో జూన్ 1 నుంచి మెట్రో సర్వీసులు..

Webdunia
శనివారం, 23 మే 2020 (20:11 IST)
తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు అనుమతి ఇచ్చింది. లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్‌లో దాదాపు రైలు, బస్సులు అన్ని వాహనాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 1 నుంచి నిలిచిపోయిన మెట్రో సర్వీసులు మళ్లీ పట్టాలెక్కనున్నాయి. జూన్ 1 తర్వాత నుంచి మెట్రో సర్వీసులు మొదలు పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. 
 
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను ప్రారంభించగా.. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎక్కువగా కరోనా కేసులు నమోదు అవుతుండటంతో సిటీ బస్సులు, మెట్రో సర్వీసులను మాత్రం నిలిపేసింది. దీనితో ప్రైవేట్, ప్రభుత్వ ఆఫీసులకు వెళ్తున్న ఉద్యోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. 
 
ఈ తరుణంలో ప్రభుత్వం ఉద్యోగులకు సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని 32 మార్గాలకు సిటీ బస్సు సర్వీసుల సదుపాయాన్ని కల్పిస్తూ అనుమతులు ఇచ్చారు. మెట్రో రైలు సర్వీసులు ప్రారంభం కానుండటంతో చాలామంది ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments