Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధ్యాపకుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలను వాట్సాప్‌లో పెట్టాలని?

Webdunia
గురువారం, 27 డిశెంబరు 2018 (17:13 IST)
కామాంధులు ఎక్కడపడితే అక్కడ విరుచుకుపడుతున్నారు. లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన డిగ్రీ విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేశాడో టీచర్. ఈ వేధింపులు రెచ్చిపోవడంతో బాధితురాలు షీటీమ్‌ను ఆశ్రయించింది. 
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మల్కాజ్‌గిరి సాయినాథ్‌పురానికి చెందిన విద్యార్థిని ఈసీఐఎల్‌లోని మహిళా డిగ్రీ కాలేజీలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. అదే కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న కుషాయిగూడకు చెందిన బి. సాగర్ రెండు నెలలుగా ఆ విద్యార్థినిని లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారు.
 
వాట్సాప్‌లో ఆ విద్యార్థినికి అభ్యంతరకర మెసేజ్‌లు పంపుతున్నాడు. ప్రైవేట్ ఫోటోలను కూడా వాట్సాప్‌లో పెట్టాలని బలవంతం చేసేవాడు. ఈ వేధింపులు పెచ్చరిల్లడంతో బాధిత విద్యార్థిని షీటీమ్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం