Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మార్వో కార్యాలయానికి తాళం వేసిన వృద్ధురాలు .. ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (13:01 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో ఓ వృద్ధురాలు ఒక ఎమ్మార్వో కార్యాలయానికి తాళం వేసింది. కార్యాలయ అద్దె చెల్లించమని కొన్ని నెలలుగా మొత్తుకున్నప్పటికీ అధికారులు స్పందించలేదు. దీంతో విసిగిపోయిన ఇంటి యజమానురాలు కార్యాలయానికి తాళం వేసింది. 
 
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో జరిగింది. ఈ మండలానికి చెందిన చంద్రమణి అనే మహిళ తన ఇంటిని ఎమ్మార్వో కార్యాలయానికి అద్దెకు ఇచ్చారు. ఆరంభంలో సజావుగానే అద్దె చెల్లిస్తూ వచ్చిన అధికారులు ఆ తర్వాత చెల్లించడం మానేశారు. దీంతో అద్దె చెల్లించాలని ఆమె కార్యాలయ అధికారులు చుట్టూ చెప్పులు అరిగిపోయేలా తిరగింది. 
 
కానీ, వారు మాత్రం కనికరించలేదు. దీంతో విసుగు చెందిన చంద్రమణి.. మంగళవారం ఎమ్మార్వో కార్యాలయానికి ఏకంగా తాళం వేసింది. అద్దె చెల్లించేంత వరకు తాళం తీసే ప్రసక్తే లేదని భీష్మించుకూర్చొంది. ఇప్పటివరకు మొత్తం రూ.7,37,00 అద్దె చెల్లించాలని ఆమె వాపోయింది. ప్రభుత్వ అధికారులే ఇలా చేస్తే ఇంటి యజమానులు ఎవరికి చెప్పుకోవాలని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments