Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఆ ముగ్గురు మాత్రమే ట్రెండ్ సెట్టర్లు : వైకాపా ఎమ్మెల్యే

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (12:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు నేతలు మాత్రమే ట్రెండ్ సెట్టర్లుగా నిలిచారని వైకాపా ఎమ్మెల్యే రవీంధ్రనాథ్ రెడ్డి అన్నారు. ఆ ముగ్గురు ఎవరో కాదని, దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలని చెప్పారు. 
 
శాసనసభలో విద్య, వైద్యం, నాడు - నేడు అనే అంశాలపై మంగళవారం అసెంబ్లీ స్వల్పకాలిక చర్చ జరిగింది. ఇందులో ఆయన మాట్లాడుతూ, ఏపీలో ట్రెండ్ సెట్టర్లుగా ఎన్టీఆర్, వైఎస్ఆర్, జగన్‌లు మాత్రమేనని అన్నారు. 
 
ముఖ్యమంత్రిగా చంద్రబాబు 14 యేళ్ల పాలనలో ప్రజలకు అన్నీ కష్టాలేనని చెప్పారు. పేదలు బతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకూడాదని, ఆత్మహత్యలకు పాల్పడరాదని పేదల పిల్లలు బాగా చదువుకోవాలని జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments