Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఆ ముగ్గురు మాత్రమే ట్రెండ్ సెట్టర్లు : వైకాపా ఎమ్మెల్యే

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (12:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు నేతలు మాత్రమే ట్రెండ్ సెట్టర్లుగా నిలిచారని వైకాపా ఎమ్మెల్యే రవీంధ్రనాథ్ రెడ్డి అన్నారు. ఆ ముగ్గురు ఎవరో కాదని, దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలని చెప్పారు. 
 
శాసనసభలో విద్య, వైద్యం, నాడు - నేడు అనే అంశాలపై మంగళవారం అసెంబ్లీ స్వల్పకాలిక చర్చ జరిగింది. ఇందులో ఆయన మాట్లాడుతూ, ఏపీలో ట్రెండ్ సెట్టర్లుగా ఎన్టీఆర్, వైఎస్ఆర్, జగన్‌లు మాత్రమేనని అన్నారు. 
 
ముఖ్యమంత్రిగా చంద్రబాబు 14 యేళ్ల పాలనలో ప్రజలకు అన్నీ కష్టాలేనని చెప్పారు. పేదలు బతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకూడాదని, ఆత్మహత్యలకు పాల్పడరాదని పేదల పిల్లలు బాగా చదువుకోవాలని జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments