Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు - భవనమెక్కి టీడీపీ సభ్యుల ఆందోళన

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (12:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నారు. మొత్తం ఐదు రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో భాగంగా, మంగళవారానికి మూడో రోజుకు చేరుకున్నాయి. అయితే, అధికార వైకాపా ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడికి తెలుగుదేశం పార్టీ నేతలు యత్నించారు. దీంతో వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తెదేపా సభ్యులు అసెంబ్లీకి సమీపంలో ఉన్న ఓ భవనంపైకి ఎక్కి ఆందోళనకు దిగారు. 
 
భవనంపై ఆందోళనకు దిగిన నేతల్లో కాపు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ దళిత ద్రోహి అంటూ నినాదాలు చేశారు. 
 
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా భవనం నుంచి పైనుంచి కింద దించారు. వారిని అదుపులోకి తీసుకుని, అక్కడి నుంచి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments