Webdunia - Bharat's app for daily news and videos

Install App

వడదెబ్బ తగిలి వరుడు మృతి.. ఎక్కడ?

Webdunia
గురువారం, 15 జూన్ 2023 (08:59 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం వడదెబ్బ తగిలి వరుడు మృతి చెందాడు. తెలంగాణలోని కొమరం భీం జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కౌటాల మండలం గుడ్లబోరి గ్రామానికి చెందిన శ్యాంరావ్- యశోద దంపతుల పెద్దకుమారుడు తిరుపతి (32)కి మంచిర్యాల జిల్లా భీమినికి చెందిన యువతితో పెళ్లి కుదిరింది. 
 
బుధవారం పెళ్లి ముహూర్తం కోసం అన్ని ఏర్పాట్లు అయ్యాయి. కానీ తిరుపతికి మంగళవారం వడదెబ్బ తగిలింది. దీంతో అతనిని ఆస్పత్రిలో చేర్చారు. 
 
కానీ అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. తిరుపతి మృతి చెందాడు. మరికొద్ది గంటల్లో పెళ్లనగా వడదెబ్బ కారణంగా వరుడు మృతి చెందడం ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments