Webdunia - Bharat's app for daily news and videos

Install App

వడదెబ్బ తగిలి వరుడు మృతి.. ఎక్కడ?

Webdunia
గురువారం, 15 జూన్ 2023 (08:59 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం వడదెబ్బ తగిలి వరుడు మృతి చెందాడు. తెలంగాణలోని కొమరం భీం జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కౌటాల మండలం గుడ్లబోరి గ్రామానికి చెందిన శ్యాంరావ్- యశోద దంపతుల పెద్దకుమారుడు తిరుపతి (32)కి మంచిర్యాల జిల్లా భీమినికి చెందిన యువతితో పెళ్లి కుదిరింది. 
 
బుధవారం పెళ్లి ముహూర్తం కోసం అన్ని ఏర్పాట్లు అయ్యాయి. కానీ తిరుపతికి మంగళవారం వడదెబ్బ తగిలింది. దీంతో అతనిని ఆస్పత్రిలో చేర్చారు. 
 
కానీ అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. తిరుపతి మృతి చెందాడు. మరికొద్ది గంటల్లో పెళ్లనగా వడదెబ్బ కారణంగా వరుడు మృతి చెందడం ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Odela2 review: తమన్నా నాగసాధుగా చేసిన ఓదేల 2 చిత్రం ఎలావుందో తెలుసా

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments