Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరేళ్ల తర్వాత ఉపాధ్యాయ పోస్టుల భర్తీ... ఆన్‌లైన్‌లో రాసే విధంగా..

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2023 (15:08 IST)
తెలంగాణ ప్రభుత్వం 2017లో టీఆర్‌టీ (డీఎస్సీ) నోటిఫికేషన్‌ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది. తాజాగా ఆరేళ్ల తర్వాత ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం అయ్యింది. 
 
సిద్దిపేట జిల్లాలో 141 పోస్టులను భర్తీ చేయనున్నారు. తాజాగా టీఆర్టీ 2023 నోటిఫికేషన్‌ ప్రకారం ఈనెల 20 నుంచి అక్టోబరు 20 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
నవంబరు 20 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ పరీక్షను మొట్టమొదటిసారిగా ఆన్‌లైన్‌లో రాసే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రస్తుతం జిల్లా విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments