Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణలో పెరిగిపోతున్న డెంగ్యూ కేసులు

Advertiesment
dengue
, గురువారం, 7 సెప్టెంబరు 2023 (16:27 IST)
తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ఆగస్టు నెలలో రోజుకు సగటున వంద మందికి పైగా దీని బారిన పడ్డట్లు వైద్యశాఖ వెల్లడించింది. వర్షాల కారణంగా దోమలు నీటిలో వాసం చేయడం ద్వారా డెంగీ కేసులు పెరిగిపోతున్నాయని వైద్యులు చెప్తున్నారు. 
 
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డెంగీ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఒకే వారంలో 120 డెంగీ కేసులు నమోదయ్యాయి. 
 
రాష్ట్రవ్యాప్తంగా 182 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రతపై సరైన అవగాహన లేకపోవడం, సరైన చికిత్సలు తీసుకోకపోవడం ఇందుకు కారణమని వైద్యులు చెప్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తగ్గిన బంగారం, వెండి ధరలు..