Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజీవ్ గృహకల్పలో దారుణం - ఫ్యామిలీ ఆత్మహత్య

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2022 (11:20 IST)
హైదరాబాద్ నగరంలోని చందానగరులోని రాజీవ్ గృహకల్పలో దారుణం జరిగింది. ఇక్కడ ఉన్న ఓ ఇంటిలో ఏడు సంవత్సరాలుగా నివాసం ఉంటున్న  ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. వీరిలో భార్యాభర్తతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 
 
గత శుక్రవారం నుంచి తలుపులు వేసే ఉన్నాయి. పైగా సోమవారం ఉదయం నుంచి దుర్గంధభరితమైన వాసన రావడంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో పోలీసులు వచ్చి తలుపు కొట్టారు. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో తలుపులు పగులగొట్టి స్థానికులు లోపలికి వెళ్లి చూసి అవాక్కయ్యారు. ఇం
 
ట్లో నాగరాజు, సుజాత దంపతులతో పాటు వారి పిల్లలు రమ్యశ్రీ, టిల్లు విగత జీవులుగా కనిపించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసకుని దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments