Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో భారీ వర్షాలు: వరద నీటిలో మునిగిన కలెక్టరేట్

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (22:09 IST)
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో ప్రభుత్వ కార్యాలయాలు వరద నీటిలో మునిగిపోతున్నాయి. గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ అట్టహాసంగా ప్రారంభించిన రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ భవనం వరదల కారణంగా నీట మునిగింది. 
 
తాజాగా నిజామాబాద్ కలెక్టరేట్ భవనం కూడా వరద వచ్చింది. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ భవనం.. త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అయితే, నిజామాబాద్ లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తింది. కలెక్టరేట్ లోకి వెళ్లే మార్గం పూర్తిగా జలమయమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments