Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూతురితో వివాహేతర సంబంధం.. చెప్పుతో కొట్టిన మహిళ

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (11:12 IST)
నిజామాబాద్‌లో పట్టణంలోని కార్పొరేటర్ భర్త ఇంటికి వెళ్లి ఓ మహిళ చెప్పుతో కొట్టింది. తమ కూతురితో వివాహేతర సంబంధం పెట్టుకుని వాడుకుంటున్నాడంటూ ఆరోపణలు చేస్తూ ఆ మహిళ.. చెప్పుతో కొట్టింది. అంతేకాదు తన కూతురిని మోసం చేశాడంటూ నిజామాబాద్ వినాయక నగర్‌లోని కార్పొరేటర్ భర్త ఇంటి ముందు బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది.
 
గతంలోనూ మందలించిన ఆ కార్పొరేటర్ భర్త తీరు.. మారకపోవడం.. ఏకంగా ఇంటి ముందే ఆందోళనకు దిగింది బాధిత కుటుంబం. రాత్రి తన కూతురిని ఎత్తుకెళ్లిన కార్పొరేటర్ భర్త ఆకుల శీనును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామంటూ బాధితురాలు తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలంటూ అమ్మాయి తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇందులో భాగంగానే కార్పొరేటర్ భర్త ఆకుల శీను ఇంటి ముందు ఆందోళనకి దిగారు అమ్మాయి తల్లిదండ్రులు. ఈ నేపథ్యంలోనే ఆకుల శీనుపై దాడి చేశారు అమ్మాయి తల్లిదండ్రులు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments