Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏమాత్రం తగ్గని కరోనా: ఆసుపత్రిలో చేరిన మంత్రి కేటీఆర్

Webdunia
శనివారం, 1 మే 2021 (10:21 IST)
తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనకు ఇటీవలే కరోనా పాజిటివ్ నిర్థారణ అయిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన హోం ఐసోలేషన్లోకి వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. ఐతే ఆయనకు కరోనా ఏమాత్రం కంట్రోల్ కాకపోవడంతో వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.
 
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా వున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కరోనా బారిన పడి కోలుకున్నారు. కేసీఆర్ కరోనా నెగటివ్ అని తేలడంతో మరికొద్ది రోజుల్లో క్యాంప్ ఆఫీసుకు వస్తారని అంటున్నారు. ఈలోపు కేటీఆర్, ఎంపి సంతోష్ కరోనా బారిన పడటంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

గొడ్డలి, జూట్ రోప్ పట్టుకుని హైదరాబాద్‌లో యాక్షన్ సీన్స్ లో నాగచైతన్య షూటింగ్

Court: కోర్ట్ సినిమా నటి శ్రీదేవి కారు కొనేసిందోచ్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments