Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ముంబైకు వెళ్లనున్న తెలంగాణ సీఎం కేసీఆర్

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (09:39 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ముంబైకు బయలుదేరివెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకు చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో సీఎం కేసీఆర్ సమావేశమవుతారు. 
 
కేసీఆర్‌తో పాటు ఆయన వెళ్లే బృందానికి ఉద్ధవ్ ఠాక్రే మధ్యాహ్న భోజన విందు ఇస్తారు. భోజనం, చర్చల అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ నివాసానికి చేరుకుని, ఆయనతో చర్చిస్తారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయ అంశాలపై చర్చిస్తారు. ముంబై పర్యటన ముగించుకుని సాయంత్రానికి హైదరాబాద్ నగరానికి చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments