Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో హిజాబ్ వివాదం - 58 మంది విద్యార్థుల సస్పెండ్!

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (09:22 IST)
కర్నాటక రాష్ట్రంలో చెలరేగిన హిజాబ్ వివాదం కొనసాగుతోంది. శివమొగ్గ జిల్లా శిరాల్కొప్పలో హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన 58 మంది విద్యార్థినులను ప్రిన్సిపాల్ సస్పెండ్ చేయడం కలకలం రేగింది. ఇది పెద్ద వివాదానికి దారితీసేలా కనిపించడంతో ఆ రాష్ట్ర మంత్రి నారాయణ గౌడ వివరణ ఇచ్చారు. విద్యార్థినులను సస్పండ్ చేయలేదని కేవలం హెచ్చరించారని తెలిపారు. ఇదే విషయాన్ని ప్రిన్సిపాల్ కూడా తెలిపారు. 
 
అదేసమయంలో హిజాబ్ దుస్తుల్లో కాలేజీలకు వస్తే రూ.200 అపరాధం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ హాసన్‌లో నోటీసులు అంటించారు. మరోవైపు, అన్ని మతాల పెద్దలు శనివారం అత్యవసరంగా సమావేశమై ఈ వివాదంపై చర్చించారు. ఆ తర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో మతసామరస్యాన్ని కొనసాగించాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. 
 
అదేసమయంలో సనాతన ఆలోచనల నుంచి మైనారిటీలు బయటకు రావాలని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ముస్లిం రాష్ట్రీయ మంచ్ హితవు పలికింది. హిజాబ్ కంటే విద్యే ముఖ్యమని మంచ్ జాతీయ కన్వీనర్ షాహిద్ సయీద్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments