Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైభవంగా 108 దివ్యదేశ మూర్తులకు శాంతి కల్యాణం

Webdunia
శనివారం, 19 ఫిబ్రవరి 2022 (22:06 IST)
శ్రీరామనగరి సమేత మూర్తి ప్రాంగణంలో కొలువుదీరిన 108 దివ్యదేశ మూర్తులకు శాంతి కల్యాణం వైభవంగా జరుగుతోంది. శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ లోని ముచ్చింతల్ ప్రాంతం శోభాయమానంగా మారింది.

 
వివిధ రాష్ట్రాలు, దేశాల నుండి రిథ్విక్‌లు విచ్చేసారు. కొంతమంది అమెరికా, దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి యజ్ఞంలో పాల్గొనడానికి మాత్రమే వచ్చారు. వైదిక సంప్రదాయం ప్రకారం యజ్ఞం పూర్తయిన తర్వాత వారిని సత్కరిస్తారు.

 
ఉత్తర ఫాల్గుణి నక్షత్రం శనివారం వచ్చింది కనుక ఈ రోజు శాంతి కల్యాణం నిర్వహిస్తున్నట్లు చిన్నజీయర్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments