Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంబైకి సీఎం కేసీఆర్: ఉద్ధవ్ థాక్రేతో భేటీ

ముంబైకి సీఎం కేసీఆర్: ఉద్ధవ్ థాక్రేతో భేటీ
, శనివారం, 19 ఫిబ్రవరి 2022 (20:22 IST)
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఇందుకోసం ముంబైకి ప్రయాణం కానున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12.10 నిమిషాలకు సీఎం కేసీఆర్ ముంబై చేరుకోన్నారు. దేష రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. 
 
భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయాలు తీసుకునే ఛాన్సుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ పోరాటానికి తమ మద్దతు వుంటుందని ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ముంబైలో సీఎం కేసీఆర్, థాక్రేతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రజలకు క్షమాపణలు చెప్పిన హీరో విజయ్.. ఎందుకంటే?