Webdunia - Bharat's app for daily news and videos

Install App

శవాలకు వాడే కెమికల్‌ను పాలలో కలుపుతున్నారు.. ఎక్కడంటే?

Webdunia
శనివారం, 14 జనవరి 2023 (18:33 IST)
యాదాద్రి జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రజలకు షాకిచ్చే విషయాన్ని కనుగొన్నారు. శవాలకు వాడే కెమికల్‌ను పాలలో కలుపుతున్నట్లు కనుగొన్నారు. శవాలను భద్రపరిచేందుకు వాడే రసాయనాలను పాలలో కలుపుతున్నట్లు ఫు్డ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి, బీబీనగర్ మండలం కొండమడుగులో ప్రైవేట్ పాల సేకరణ సెంటర్‌లో పరిశోధన జరపడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. 
 
పాలు ఎక్కువ రోజులు నిల్వ వున్నా విరిగిపోకుండా వుండేందుకు ఫార్మాల్డిహైడ్ కెమికల్‌ను వాడుతున్నట్లు పాల సేకరణ సెంటర్ నిర్వాహకుడు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. ఈ పాలను ప్యాక్  చేసి స్థానికంగా విక్రయిస్తూ హైదరాబాద్​లోని హోటల్స్​కు తరలిస్తున్నాడు.  దీంతో కుమార్ యాదవ్​ను పోలీసులు అరెస్ట్​ చేసి కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments