Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీక్రెట్‌గా మాట్లాడుకుందామని వెళ్తే.. బాయ్‌ఫ్రెండ్ ముందే ప్రేయసిపై గ్యాంగ్ రేప్

Webdunia
శనివారం, 14 జనవరి 2023 (16:35 IST)
ప్రేమికుడితో కలిసి సీక్రెట్ ప్లేస్‌కు వెళ్లిన యువతి సామూహిక అత్యాచారానికి గురైన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. సీక్రెట్‌గా మాట్లాడుకుందామని నిర్మానుష్య ప్రాంతానికి ఓ ప్రేమ జంట వెళ్లింది. అయితే అక్కడ మద్యం సేవిస్తున్న కొందరు దుండగులు వారిని గమనించి వాళ్ల వద్దకు వెళ్లారు. 
 
ఆపై కత్తితో యువకుడిని బెదిరించి ఐదుగురు ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. కాంచీపురంలో 19 ఏళ్ల యువతి తన కాలేజీలో చదివే అబ్బాయితో కలిసి బెంగళూరు, పుదుచ్చేరి ఔటర్ రింగ్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఓ ప్రైవేట్ స్కూల్ వద్ద కలిసి మాట్లాడుకున్నారు. గురువారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో వీరు ఆ ప్రాంతానికి వెళ్లారు. 
 
కానీ అదే సమయంలో అక్కడ ఇద్దరు వ్యక్తులు మద్యం సేవిస్తూ వుండటం గమనించారు. వారు మరో ముగ్గురిని రప్పించి.. ప్రేమ జంటను బెదిరించి. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కత్తితో బెదిరించి.. గట్టిగా పట్టుకుని బాయ్ ఫ్రెండ్ ముందే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం