Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు అరుదైన గౌరవం.. ఐఎస్‌బీ ద్విదశాబ్ది వేడుకులకు చీఫ్ గెస్ట్‌గా...

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2022 (08:59 IST)
హైదరాబాద్ నగరం గచ్చిబౌలిలో గత 20 యేళ్ల క్రితం నెలకొల్పిన ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. ఇది 20 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ద్విదశాబ్ది వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. 1999లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ఐఎస్‌బీకి శంకుస్థాపన చేయగా 2001 నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది.
 
ఇపుడు ఈ దిగ్గజ విద్యా సంస్థకు 20 యేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ద్విదశాబ్ది వేడుకలకు స్కూలు అధికారులు ముఖ్య అతిథిగా చంద్రబాబును ఆహ్వానించారు. ఈ సంస్థ ఏర్పాటులో చందగ్రబాబు కృషికి గుర్తింపుగానే ఈ ఆహ్వానం లభించింది. దీంతో చంద్రబాబు ఈ వేడుకల్లో పాల్గొని విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments