Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు అరుదైన గౌరవం.. ఐఎస్‌బీ ద్విదశాబ్ది వేడుకులకు చీఫ్ గెస్ట్‌గా...

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2022 (08:59 IST)
హైదరాబాద్ నగరం గచ్చిబౌలిలో గత 20 యేళ్ల క్రితం నెలకొల్పిన ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. ఇది 20 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ద్విదశాబ్ది వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. 1999లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ఐఎస్‌బీకి శంకుస్థాపన చేయగా 2001 నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది.
 
ఇపుడు ఈ దిగ్గజ విద్యా సంస్థకు 20 యేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ద్విదశాబ్ది వేడుకలకు స్కూలు అధికారులు ముఖ్య అతిథిగా చంద్రబాబును ఆహ్వానించారు. ఈ సంస్థ ఏర్పాటులో చందగ్రబాబు కృషికి గుర్తింపుగానే ఈ ఆహ్వానం లభించింది. దీంతో చంద్రబాబు ఈ వేడుకల్లో పాల్గొని విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments