Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌ జైలుకెళ్లే రోజు దగ్గర పడింది: బండి సంజయ్

Webdunia
గురువారం, 13 జనవరి 2022 (13:14 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్‌ జైలుకెళ్లే రోజు దగ్గర పడిందని, ఈ విషయం తెలిసే సానుభూతి కోసం కమ్యూనిస్టులు, ఇతర పార్టీలతో భేటీ అవుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చెప్పారు. తేజస్వీ తండ్రి లాలూ పశుగ్రాసం కేసులో జైలుకెళ్లి వచ్చారని, బహుశా ఆ అనుభవాలు చెప్పడానికే ఆయన ప్రగతి భవన్‌కు వచ్చి ఉంటారని ఎద్దేవా చేశారు. 
 
కాగా, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సంజయ్‌ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా లాలూ ప్రసాద్‌ యాదవ్‌ వేలకోట్లు దోచుకుంటే.. కేసీఆర్‌ లక్షల కోట్లు దోచుకున్నారని, దాన్ని దాచుకోవడం ఎలా అనే అంశంపైనే తేజస్వీ యాదవ్‌తో సమావేశం జరిగినట్లుందని ఎద్దేవా చేశారు. 
 
ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జీవో 317పై తాము చేస్తున్న పోరాటాన్ని పక్కదారి పట్టించేందుకే సీఎం కేసీఆర్‌.. వామపక్షాలు, ఆర్జేడీ నేతలతో భేటీ పేరుతో డ్రామాలు ఆడుతున్నారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments