రాజ్యాంగాన్ని మార్చడానికి నువ్వెవడు మిస్టర్ కేసీఆర్ : భట్టి విక్రమార్క

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (17:04 IST)
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సారథ్యంలోని రచనా కమిటీ రూపొందించిన భారత రాజ్యాంగాన్ని మార్చడానికి సీఎం కేసీఆర్ ఎవరు అని తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. మహిళలను బానిసలుగా చూస్తున్న సమయంలో వారికి హక్కులు కల్పించిన ఘనత డాక్టర్ అంబేద్కర్‌ది అని ఆయన అన్నారు. 
 
ఆస్తిలో హక్కులు కల్పించి లింగ వివక్ష లేకుండా చేసిన రాజ్యాంగాన్ని మార్చడానికి కేసీఆర్ ఎవడు అని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అందరికీ సమానమైన హక్కులు, వాక్ స్వాతంత్ర్యం, భావ స్వేచ్ఛ కల్పించినందుకు రాజ్యాంగాన్ని మార్చాలని అనుకుంటున్నావా? అని ఆయన నిలదీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పూర్వీకులు భయంకరమైన ఘోరాలకు పాల్పడ్డారు: విజయేంద్ర ప్రసాద్ షాకింగ్ వ్యాఖ్యలు

'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్ (వీడియో)

Vishwak Sen : విశ్వక్‌సేన్ # CULT పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ టీజర్

Yash: రక్తం పారుతుంటే మందు తాగుతూ టాక్సిక్ ద్వారా యశ్ ఏం చెబుతున్నాడు?

Dasharath: టీవీ, ఓటీటీ కంటెంట్ దర్శకుడు ఆర్య హీరోగా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?

బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

తర్వాతి కథనం
Show comments