రాజన్న దేవుడుకి సీఎం కేసీఆర్ శఠగోపం : బండి సంజయ్ ధ్వజం

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (16:03 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ మరోమారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికోసం 400 కోట్లు కేటాయిస్తానని చెప్పిన కేసీఆర్... చివరకు ఊహ చిత్రాలు మాత్రమే చూపించారని ఎద్దేవా చేశారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం తరపున  ప్రతిపాదనలు ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం తరపున రాజన్న ఆలయాన్ని మేం అభివృద్ధి చేస్తామని బండి సంజయ్ ప్రకటించారు. రాజన్న దేవుడుకి సైతం సీఎం కేసీఆర్ శఠగోపం పెట్టారని ఆరోపించారు. దేవుడికిచ్చిన హామీలు నెరవేర్చకపోతే నీ సంగతి దేవుడే తేలుస్తాడంటూ, దేవాలయ అభివృద్ధి రంగు రంగుల బ్రోచర్లపై చూపిస్తూ ఇంకెంతకాలం భక్తులను మోసం చేస్తారంటూ ఆయన ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments