Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీగా గంజాయి సరఫరా.. అంతరాష్ట్ర ముఠా గుట్టు రట్టు

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (15:54 IST)
భారీగా గంజాయి సరఫరా  చేస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టు రట్టు అయ్యింది. 265 కిలోల గంజాయిని సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి 265 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 55,03,200 ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
 
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక లారీలో సీక్రెట్‌గా అమర్చి ఉన్న క్యాబిన్‌లో గంజాయిని తరలిస్తుండగా అరెస్ట్ చేశామన్నారు పోలీసులు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసామని పోలీసులు తెలిపారు. ఒక వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments