Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంజినీరింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారం, వివస్త్రను చేసి రోడ్డుపై వదిలేసి...

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (23:27 IST)
హైదరాబాద్ శివార్లలోని జీడిమెట్లలో దారుణం జరిగింది. కళాశాలకు వెళ్లి తిరిగి వస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ కామాంధుడు ఆమెను వివస్త్రను చేసి రోడ్డుపై వదిలేశాడు.
 
బాధితురాలు ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కడంతో ఆమెను జీడిమెట్ల శివార్లలోని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారాని పాల్పడ్డాడు. అనంతరం ఆమెను వదిలేసి పారిపోయాడు. బాధితురాలిని మేడిపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments