Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్ర‌క్క‌న టిఫిన్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరచిన మంత్రి

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (22:51 IST)
ప‌శ్చిమ‌ నియోజ‌క‌వ‌ర్గం ప‌ర్య‌ట‌న‌లో భాగంగా  బుధవారం 34వ డివిజ‌న్‌ ఎర్రకట్ట డౌన్ లోని వై.ఎస్.ఆర్ విగ్రహం వద్ద నుంచి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప‌లు ప్రాంతాలు ప‌ర్య‌టించారు. స్థానికుల‌ను స‌మ‌స్య‌లు అడిగి తెలు‌సుకున్నారు.
 
cwc గోడ‌ౌను వ‌ద్ద 1 కోటి 8 ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో సిసి రోడ్డు నిర్మాణానికి సాంకేతిక ఇబ్బందుల విష‌యంలో న‌గ‌ర పొలీస్ క‌మిష‌న‌ర్‌తో న‌గ‌ర పాల‌క సంస్థ‌ అధికారులు మ‌ట్లాడుకుని స‌మ‌స్య ప‌రిష్క‌రించుకుని.. ర‌హ‌దారి ప‌నులు త‌ర్వ‌గా ప్రారంభించాల‌న్నారు.
 
అదేవిధంగా గుంట కాల‌నీలో 7 ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో సిసి రోడ్డు ప‌నుల‌ను ప్రారంభించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అంజీ అంటూ ప‌ల‌క‌రించి, చిన్ననాటి మిత్రుల‌ను ఆశ్చర్యపరిచారు మంత్రి.
 
లోట‌స్ అపార్టుమెంట్ వ‌ద్ద త‌న చిన్న‌నాటి మిత్రుల‌ను, అంజీ టిఫ‌న్ సెంట‌ర్ యజమాని అంజీని సరదాగా సంభాషిస్తూనే గౌరవించి, ప్రేమగా పలకరించి, రోడ్డు పక్కనే నిలబడి టిఫిన్ చేయ‌డం మంత్రి హుందాతనానికి, లోతైన ప్రేమకు నిదర్శనం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments