Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థినిపై కిరాతక ఆటోడ్రైవర్ అత్యాచారం.. నడిరోడ్డుపై బట్టలు లేకుండా..

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (22:35 IST)
తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న కడపలో మహిళపై అత్యాచారం జరుగగా.. తాజాగా రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ స్టూడెంట్‌ను దారి మళ్లించి దారుణం చేశాడు ఓ కిరాతక ఆటోడ్రైవర్.. విద్యార్ధినిపై అత్యాచారం చేసి నడిరోడ్డుపై బట్టలు లేకుండా వదిలిపెట్టేశాడు. సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఇంటికి వస్తుండగా జోడిమెట్లలోని పొదల్లోకి తీసుకెళ్లి విద్యార్థినిపై ఆటో డ్రైవర్ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.
 
ఈ క్రమంలోనే అమ్మాయిని వివస్త్రను చేసి రోడ్డుపై వదిలేసి ఆటో డ్రైవర్ పరారయ్యాడు. స్థానికులు అమ్మాయిని రక్షించి మేడిపల్లిలో క్యూర్ హాస్పిటల్‌కి తరలించారు. ఘట్కేసర్ పోలీసులు బాధిత యువతి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని ఆటోడ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఈ ఘటనకు ఆటో డ్రైవర్ ఒక్కరే కారణమా? అతనితో పాటు ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments