Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి మోజులో.. ఓ క‌న్న‌త‌ల్లి చేసిన దారుణం..!

Webdunia
బుధవారం, 19 జూన్ 2019 (14:38 IST)
కన్న త‌ల్లి.. పిల్ల‌ల‌ను ఎంతో అల్లారుముద్దుగా పెంచాల్సిందిపోయి.. ప్రియుడి మోజులో ప‌డి దారుణానికి ఒడిగ‌ట్టింది. వివ‌రాల్లోకి వెళితే.... భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని రామ‌వ‌రంలో ఓ మ‌హిళ తన సుఖం కోసం అక్రమ సంబంధం పెట్టుకుంది. 
 
ఆ మహిళ.. భర్తలేని సమయంలో ప్రియుడితో రాసలీలలు సాగించేది. అయితే.. వీరి సంబంధానికి అడ్డుగా ఉన్న తన ఇద్దరు పిల్లలను చిత్రహింసలకు గురిచేసింది. ప్రియుడితో కలిసి ఆ తల్లి తన ఇద్దరు కూతుళ్లను చితకబాదింది. అంతటితో ఆగకుండా పిల్లలను ఒళ్ళంతా వాత‌లు పెట్టింది. 
 
ఈ విష‌యం స్థానికుల ఫిర్యాదుతో వెలుగులోకి వ‌చ్చింది. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాత్కాలిక సుఖం కోసం తన పిల్లలను స్వ‌యంగా తల్లే దారుణంగా చిత్రహింసలకు గురిచేయ‌డం అక్క‌డ ఉన్న వారిని క‌లిచివేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments