Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి మోజులో.. ఓ క‌న్న‌త‌ల్లి చేసిన దారుణం..!

Webdunia
బుధవారం, 19 జూన్ 2019 (14:38 IST)
కన్న త‌ల్లి.. పిల్ల‌ల‌ను ఎంతో అల్లారుముద్దుగా పెంచాల్సిందిపోయి.. ప్రియుడి మోజులో ప‌డి దారుణానికి ఒడిగ‌ట్టింది. వివ‌రాల్లోకి వెళితే.... భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని రామ‌వ‌రంలో ఓ మ‌హిళ తన సుఖం కోసం అక్రమ సంబంధం పెట్టుకుంది. 
 
ఆ మహిళ.. భర్తలేని సమయంలో ప్రియుడితో రాసలీలలు సాగించేది. అయితే.. వీరి సంబంధానికి అడ్డుగా ఉన్న తన ఇద్దరు పిల్లలను చిత్రహింసలకు గురిచేసింది. ప్రియుడితో కలిసి ఆ తల్లి తన ఇద్దరు కూతుళ్లను చితకబాదింది. అంతటితో ఆగకుండా పిల్లలను ఒళ్ళంతా వాత‌లు పెట్టింది. 
 
ఈ విష‌యం స్థానికుల ఫిర్యాదుతో వెలుగులోకి వ‌చ్చింది. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాత్కాలిక సుఖం కోసం తన పిల్లలను స్వ‌యంగా తల్లే దారుణంగా చిత్రహింసలకు గురిచేయ‌డం అక్క‌డ ఉన్న వారిని క‌లిచివేసింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments