Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరిగిలో అమ్మను చంపేసిన కొడుకు.. ఎందుకో తెలుసా

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (11:14 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా ప‌రిగి మండ‌లం ఖుదావాన్‌పూర్‌లో దారుణం జ‌రిగింది. ప్రభుత్వం ఇచ్చే పింఛ‌ను డ‌బ్బుల కోసం త‌ల్లిని చంపాడో కిరాతక కొడుకు. నవమాసాలు పెంచిన కన్న తల్లి భీమ‌మ్మ‌(62) గొంతును విద్యుత్ తీగ‌తో నులిమి హ‌త్య చేశాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బ‌ల‌వంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments