Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరిగిలో అమ్మను చంపేసిన కొడుకు.. ఎందుకో తెలుసా

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (11:14 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా ప‌రిగి మండ‌లం ఖుదావాన్‌పూర్‌లో దారుణం జ‌రిగింది. ప్రభుత్వం ఇచ్చే పింఛ‌ను డ‌బ్బుల కోసం త‌ల్లిని చంపాడో కిరాతక కొడుకు. నవమాసాలు పెంచిన కన్న తల్లి భీమ‌మ్మ‌(62) గొంతును విద్యుత్ తీగ‌తో నులిమి హ‌త్య చేశాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బ‌ల‌వంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments