Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో మద్యం తాగి వాహనం నడిపిన 308 మందికి జైలు శిక్ష

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (10:24 IST)
మద్యం సేవించి వాహనాలు నడిపినందుకు మొత్తం 308 మందికి ఒక రోజు నుండి 16 రోజుల వరకు జైలు శిక్ష విధించబడింది. ట్రాఫిక్ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆగస్టు 9 నుంచి 13 మధ్య జరిగిన వాహన తనిఖీలో మద్యం సేవించి డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దాదాపు 635 మంది పట్టుబడ్డారు.
 
మద్యం తాగి వాహనాలు నడిపిన 85 మందితో మియాపూర్ మొదటి స్థానంలో ఉంది, గచ్చిబౌలి, మాదాపూర్‌లో 46 మంది, కూకట్‌పల్లి నుండి 37 మంది, రాజేంద్రనగర్ నుండి 32 మంది, శంషాబాద్ నుండి 18 మంది, షాద్‌నగర్ నుండి 12 మంది ఉన్నారు.
 
పట్టుబడిన వారందరినీ కోర్టు ఎదుట హాజరుపరిచామని, వారికి మొత్తం రూ. 17.7 లక్షల జరిమానా విధించామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న దృష్ట్యా మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments