Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో మద్యం తాగి వాహనం నడిపిన 308 మందికి జైలు శిక్ష

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (10:24 IST)
మద్యం సేవించి వాహనాలు నడిపినందుకు మొత్తం 308 మందికి ఒక రోజు నుండి 16 రోజుల వరకు జైలు శిక్ష విధించబడింది. ట్రాఫిక్ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆగస్టు 9 నుంచి 13 మధ్య జరిగిన వాహన తనిఖీలో మద్యం సేవించి డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దాదాపు 635 మంది పట్టుబడ్డారు.
 
మద్యం తాగి వాహనాలు నడిపిన 85 మందితో మియాపూర్ మొదటి స్థానంలో ఉంది, గచ్చిబౌలి, మాదాపూర్‌లో 46 మంది, కూకట్‌పల్లి నుండి 37 మంది, రాజేంద్రనగర్ నుండి 32 మంది, శంషాబాద్ నుండి 18 మంది, షాద్‌నగర్ నుండి 12 మంది ఉన్నారు.
 
పట్టుబడిన వారందరినీ కోర్టు ఎదుట హాజరుపరిచామని, వారికి మొత్తం రూ. 17.7 లక్షల జరిమానా విధించామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న దృష్ట్యా మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments