Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయి మత్తులో కన్నెపై కాటేసిన కామాంధుడు

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (09:32 IST)
హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో ఓ మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. గంజాయి మత్తులో ఓ కామాంధుడు ఆ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. వ‌న‌స్థ‌లిపురం కాంప్లెక్స్ వ‌ద్ద ఒంట‌రిగా న‌డుచుకుంటూ వెళుతుండగా గంజాయి మ‌త్తులో ఉన్న ఓ యువ‌కుడు త‌న బైక్‌పై ఆ బాలిక‌ను బ‌ల‌వంతంగా తీసుకెళ్లాడు. ఆ త‌ర్వాత మైన‌ర్‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. 
 
బాలిక‌ను శుక్రవారం ఉద‌యం ఆ కాంప్లెక్స్ వ‌ద్ద వ‌దిలేసి వెళ్లిపోయాడు. త‌న‌కు జ‌రిగిన ఘోర అవ‌మానాన్ని బాలిక త‌న త‌ల్లిదండ్రుల‌కు చెప్పింది. ఈ ఘ‌ట‌న‌పై బాధితురాలి త‌ల్లిదండ్రులు వ‌న‌స్థ‌లిపురం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాలిక‌పై అత్యాచారం చేసిన యువ‌కుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments