Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారులో మంటలు: యువతితో పాటు సజీవ దహనమైన వ్యాపారి

ఐవీఆర్
సోమవారం, 6 జనవరి 2025 (19:24 IST)
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పోలీసు స్టేషను పరిధిలో ఘోర కారు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు కారు మంటల్లోనే సజీవ దహనమయ్యారు. ఘట్ కేసర్ సమీపంలోని ఘనపూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుపై వెళ్తున్న ఎరిటిగా కారు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో కారులో వున్న ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.
 
కారులో చెలరేగిన మంటల్లో మృతి చెందిన వారిలో శ్రీరామ్ అనే సైకిల్ హోల్ సేల్ షాప్ యజమానిగా గుర్తించారు. ఈ మంటల్లో మృత్యువాత పడిన యువతి వివరాలు తెలియాల్సి వుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments