Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు పట్టాలపై కారు నడిపిన యువతి మెంటల్ ఆస్పత్రికి తరలింపు (Video)

ఠాగూర్
శనివారం, 28 జూన్ 2025 (12:47 IST)
తెలంగాణ రాష్ట్రంలోని శంకర్‌పల్లిలో రైలు పట్టాలపై కారు నడిపిన యువతిని పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ ఎర్రగడ్డలోని మెంటల్ ఆస్పత్రికి తరలించారు. అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులపై ఆ యువతి దాడి చేసింది. దీంతో ఆమె శంకర్‌పల్లి రైల్వే పోలీస్ స్టేషన్‌లో కేసు కేసు నమోదుచేశారు. ఆమెకు చికిత్స తర్వాత పోలీసులు విచారణ జరుపనున్నారు. 
 
కాగా, రీల్స్ మోజులో ఆ యువతి రైలు పట్టాలపై కారు నడిపింది. నిందితురాలిని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో టెక్కీగా పని చేస్తున్నట్టు సమాచారం. పేరు రవికా సోని. లక్నోకు చెందిన యువతిగా గుర్తించారు. ఆమెను ఇటీవల కంపెనీ యాజమాన్యం విధుల నుంచి తొలగించారు. యువతి మతిస్థితిమితం కోల్పోయిందా లేదా మత్తుపదార్థాలు ఏమైనా తీసుకుందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments