Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

సెల్వి
మంగళవారం, 29 ఏప్రియల్ 2025 (22:32 IST)
Sritej father
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో పుష్ప 2 చిత్రంలో తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన శ్రీతేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. పుష్ప-2 కోసం ప్రచార కార్యక్రమంలో జరిగిన ఈ విషాద సంఘటన, శ్రీతేజ్ తల్లి రేవతి జీవితాన్ని బలిగొంది. 
 
మొత్తం నాలుగు నెలల 25 రోజులు శ్రీతేజ్ కిమ్స్‌లో చికిత్స పొందాడు. హాస్పిటల్ నుండి రీహాబిలిటేషన్ సెంటర్‌కు శ్రీతేజ్‌ను కుటుంబసభ్యులు తరలించారు. శ్రీతేజ్ కళ్లు తెరిచి చూస్తున్నాడని, కండిషన్ స్టేబుల్‌గా ఉందని అతని తండ్రి తెలిపారు. కానీ మాట్లాడలేని స్థితిలో వున్నాడని.. నిలకడగా ఉన్న శ్రీతేజ్‌కు 15 రోజుల ఫిజియోథెరపీ సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

సోమిరెడ్డి కోడలు శృతి రెడ్డి తో కలిసి డిజిటల్ క్లాస్ రూంను ప్రారంభించిన మంచు లక్ష్మి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments