Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించిన సుందరం ఫైనాన్స్ లిమిటెడ్

ఐవీఆర్
మంగళవారం, 29 ఏప్రియల్ 2025 (21:53 IST)
చెన్నై: సుందరం ఫైనాన్స్ లిమిటెడ్, భారతదేశంలోని అత్యంత విశ్వసనీయ NBFCలలో ఒకటి, ఇటీవల ప్రకటించిన RBI రెపో రేటు సవరణకు అనుగుణంగా డిపాజిట్ వడ్డీ రేట్లను 2025 మే 1 నుండి అమలు చేయనుంది. సీనియర్ సిటిజన్లకు 12 నెలల కాలవ్యవధికి 7.70%, 24, 36 నెలల కాలానికి 8% వడ్డీ రేటును సంస్థ అందిస్తోంది. ఇక ఇతర వర్గాల వినియోగదారులకు, 12 నెలలకు 7.20%, 24 మరియు 36 నెలల డిపాజిట్లకు 7.50% వడ్డీ రేటు వర్తించనుంది.
 
ఈ సర్దుబాట్లు, సుందరం ఫైనాన్స్ లిమిటెడ్ విస్తృత ఆర్థిక పరిస్థితులు, మార్కెట్ డైనమిక్స్‌ను పరిగణనలోకి తీసుకొని తీసుకున్న సమంజసమైన నిర్ణయాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఇవి ప్రస్తుత ఆర్థిక పోకడలకు అనుగుణంగా రూపొందించిన సంస్థ యొక్క వ్యూహాత్మక ఆర్థిక ప్రణాళికలో భాగంగా ఉన్నాయి.
 
ఇటీవల, కంపెనీ డిజిటల్ డిపాజిట్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది, ఇది పొదుపులను గతంలో కంటే సరళంగా, సురక్షితంగా, మరింత అందుబాటులో ఉండేలా చేసింది. ఈ డిజిటల్ వేదిక వినియోగదారులకు సజావు అనుభవాన్ని అందించడమే కాకుండా, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో పాటు మనశ్శాంతిను కూడా కలుగజేస్తుంది. వినియోగదారులు తమ డిపాజిట్లను కంపెనీ అధికారిక పోర్టల్‌ ద్వారా డిజిటల్‌గా సులభంగా పెట్టుబడి పెట్టగలరు మరియు నిర్వహించగలరు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments