టీవీ సీరియల్ చూస్తూ భర్తకు అన్నం పెట్టని భార్య, కోప్పడినందుకు పురుగుల మందు తాగింది

ఐవీఆర్
శుక్రవారం, 22 ఆగస్టు 2025 (22:00 IST)
మహబూబ్ నగర్ జిల్లా బయ్యారం మండలం కోడిపుంజుల తండాలో విషాదకర సంఘటన చోటుచేసుకున్నది. టీవీ సీరియల్ చూస్తున్న భార్యను తనకు అన్నం పెట్టాలంటూ భర్త గట్టిగా అడిగాడు. అంతే... ఆమె ఆత్మహత్య యత్నం చేసింది.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కోడిపుంజుల తండాలో కూలీ పనులు చేసుకుంటూ వుండే వ్యక్తి శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చాడు. రాగానే తనకు భోజనం పెట్టాలంటూ భార్యను అడిగాడు. ఐనా ఆమె భర్త మాటలు పట్టించుకోకుండా టీవీ సీరియల్ చూడటంలో మునిగిపోయింది. దీనితో తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త... నీకు టీవీ సీరియల్ ముఖ్యమా నేను ముఖ్యమా అంటూ గట్టిగా ప్రశ్నించాడు.
 
అంతే... భర్త తనపై ఆగ్రహించాడనీ, టీవీ సీరియల్ చూడవద్దంటున్నాడని ఆగ్రహంతో తన కుమారుడికి పురుగులు మందు తాగించి భార్య కూడా తాగేసింది. విషయం తెలుసుకున్న భర్త ఇద్దర్నీ ఆసుపత్రికి తరలించాడు. కుమారుడి పరిస్థితి విషమంగా వుండగా భార్య పరిస్థితి కూడా ఆందోళకరంగా వున్నట్లు తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments