Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలింగ్ బూత్‌లో బురఖా ధరించిన మహిళలు.. మాధవి లత అలా?

సెల్వి
సోమవారం, 13 మే 2024 (14:13 IST)
Madhavi Latha
హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి కె మాధవి లత పోలింగ్ బూత్‌లో బురఖా ధరించిన మహిళల గుర్తింపు పత్రాలను తనిఖీ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గతంలో మసీదుపై విల్లు ఎక్కుపెట్టిన మాధవీలత వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం బురఖా ధరించిన మహిళల వద్ద ఐడీ కార్డులను చెక్ చేసిన వీడియో వైరల్ కావడంతో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం భారత ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. 
 
హైదరాబాద్‌లో మాధవీ లత, ఒవైసీలు తలపడుతున్నారు. అమృత విద్యాలయంలో స్వయంగా ఓటు వేసిన తర్వాత అనేక పోలింగ్ బూత్‌లను సందర్శించిన లత, అజంపూర్‌లోని పోలింగ్ బూత్‌లో ఆగి, అక్కడ ఓటు వేయడానికి వేచి ఉన్న మహిళల ఐడిలను తనిఖీ చేయడం ప్రారంభించించారు. ఒక వీడియోలో, ఆమె బురఖా ధరించిన స్త్రీని తన ముసుగును ఎత్తమని అడగడాన్ని చూడవచ్చు. ఆపై ఐడీ కార్డులను కూడా తనిఖీ చేయడం వివాదానికి తావిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments