బేగంపేట ఎయిర్‌పోర్టులో మహిళా పైలెట్‌పై అత్యాచారం

ఠాగూర్
శనివారం, 22 నవంబరు 2025 (11:38 IST)
హైదరాబాద్ నగరంలోని బేగంపేట విమానాశ్రయంలో ఓ మహిళా పైలెట్‌పై అత్యాచారం జరిగింది. సాటి పైలెట్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఆ తర్వాత ఈ కేసును బెంగుళూరు హలసూరు పోలీస్ స్టేషనుకు బదిలీ చేశారు. 
 
బేగంపేటలోని ఓ ఏవియేషన్ సంస్థలో 26 యేళ్ల యువతితో పాటు రోహిత్ శరణ్ (60) అనే వ్యక్తి కమర్షియల్ పైలెట్లుగా పని చేస్తున్నారు. ఇటీవల సంస్థకు చెందిన ఓ పని నిమిత్తం ఆమెతో పాటు ఆయన కూడా బెంగుళూరుకు వెళ్లారు. అక్కడ హోటల్ గదిలో ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 
 
అయితే ఆ యువతి ప్రతిఘటించి అతని నుంచి తప్పించుకుని హైదరాబాద్ నగరానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ కేసు బెంగుళూరు హలసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరగడంతో అక్కడకు బదిలీ చేశారు. బాధితురాలిని పోలీసులు ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments