Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఇద్దరితో జాగ్రత్త: ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగం

Webdunia
సోమవారం, 27 నవంబరు 2023 (19:44 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగుకి మరో 2 రోజులే మిగిలి వుండటంతో ప్రధాన పార్టీల ముఖ్యనేతలు తెలంగాణలో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ తెలంగాణలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని కరీంనగర్‌లో జరిగిన సకల జనుల విజయసంకల్ప సభలో భరోసా ఇచ్చారు.

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్‌కు ట్రైలర్ చూపించాం, ఈ ఎన్నికల్లో ఖేల్ ఖతమని ప్రధాని మోదీ అన్నారు. కరీంనగర్ సభలో తెలంగాణ ప్రజలనుద్దేశించి తెలుగులో మాట్లాడారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments