కపాలీశ్వర స్వామి కొలనులో కార్తీక దీపాలు: చచ్చి తేలియాడుతున్న చేపలు

Webdunia
సోమవారం, 27 నవంబరు 2023 (18:39 IST)
fishes
తమిళనాడు రాజధాని చెన్నై, మైలాపూర్‌లో కపాలీశ్వర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇదే మైలాపూరులో కేశవ పెరుమాళ్ల వారి ఆలయం వుంది. ఈ ఆలయంలోని కొలనుకు చిత్తిరై కొలను అనే పేరుంది. ఈ కొలనులోని తీర్థం పాపాలను హరిస్తుందని విశ్వాసం. 
 
తాజాగా కపాలీశ్వర ఆలయంలోని కొలనుతో పాటు చిత్తిరై కొలనులో చేపలన్నీ చనిపోయి నీటిపై తేలియాడుతున్నాయి. కొలను లోని చేపలన్నీ ఇలా చనిపోయి.. చేపలతొట్టెలా కనిపించడం భక్తుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. కొలను మొత్తం చనిపోయిన చేపలు తేలియాడటం చూసి భక్తులు షాకవుతున్నారు.
 
కార్తీక మాసం కావడంతో పుణ్య స్నానాల కోసం కొలనుకు వచ్చే భక్తులు చనిపోయిన చేపలతో కూడిన కొలను చూసి బాధపడిపోతున్నారు. కాగా కొలనులో ఇలా భారీ ఎత్తున చేపలు ఎలా చనిపోయి వుంటాయనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. కాగా భక్తులు వెలిగించిన కార్తీక దీపాల నూనె కొలను నీటిలో కలిసి చేపలు చనిపోయి వుంటాయన్న వాదన వినిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha, బోయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరును కౌగలించుకుని సమంత రూత్ ప్రభు ఫోటో

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments