Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా గోస తగిలి భారాస ఓడింది: ములుగు ఎమ్మెల్యే సీతక్కపై పూలవర్షం

Webdunia
సోమవారం, 4 డిశెంబరు 2023 (15:06 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఘోరంగా ఓడిపోవడం వెనుక తన గోస వున్నదని ములుగు ఎమ్మెల్యే అనసూయ(సీతక్క) అన్నారు. ప్రజల ఇక్కట్ల నుంచి గట్టెక్కించేందుకు నేను చేపట్టిన కార్యక్రమాలను ఎగతాళి చేసారనీ, ఆ అవమానాలను ఎదుర్కొంటూ నేను పడిన గోస నేడు భారాసకి తగిలి ఓడిపోయిందని ఆమె అన్నారు.
 
తనను ఎలాగైనా ఓడించాలని భారాస నాయకులు డబ్బు కట్టలతో నియోజకవర్గంలో కలియదిరిగి వాటిని పంచారని ఆరోపించారు. ఐతే ములుగు ప్రజలు వారి ఎత్తులను చిత్తు చేసి తనను గెలిపించారని అన్నారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ ప్రభుత్వం రాబోతోందనీ, ములుగు నియోజకవర్గానికే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి మంచిరోజులు వచ్చాయని సీతక్క అన్నారు. మరోవైపు ములుగు నియోజకవర్గ ప్రజలు సీతక్కను విజయం సాధించక మునుపే ఆమెపై పూలవర్షం కురిపించి సంబురాలు చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments