Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోస్తాంధ్రను భారీ వర్షాలతో కుదిపేస్తున్న మిగ్‌జాం తుపాను

Webdunia
సోమవారం, 4 డిశెంబరు 2023 (13:33 IST)
మిగ్ జాం తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఏపీ లోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను గంటకు 14 కిలోమీటర్ల వేగంతో బంగాళాఖాతం సముద్ర తీరానికి సమాంతరంగా కదులుతూ వస్తోంది. ఇది తీవ్ర తుపానుగా మారి మంగళవారం మధ్యాహ్నానికి నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం వుందని వాతావారణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు.
 
తుపాను ప్రభావంతో దక్షిణకోస్తా జిల్లాలకు ముప్పు పొంచి వుండటంతో లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మత్య్సకారులు సముద్రంలోకి వెళ్లవద్దనీ సూచిస్తున్నారు. తిరుమల తిరుపతిలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుమల స్వామివారి దర్శనానంతరం చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలను దర్శించేందుకు భక్తులు ప్రస్తుతం వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments