Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగిల్ లెగ్ కుర్రోడు అదరగొట్టాడు.. పారాలింపిక్స్‌లో స్వర్ణం

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (16:50 IST)
టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ పోటీల్లో భారత బ్యాట్మింటన్ క్రీడాకారుడు ప్రమోద్ భగత్ బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. ఈ సింగిల్ లెగ్ కుర్రోడు అద్భుత ప్రదర్శన కనబరిచి ప్రతి ఒక్కరితో ఔరా అనిపించుకున్నాడు. 
 
ఎస్ఎల్-3 (సింగిల్ లెగ్) ఫైనల్లో స్వర్ణం కోసం జరిగిన పోరులో ప్రమోద్ భగత్ 21-14, 21-17తో బ్రిటన్‌కు చెందిన డేనియల్ బెతెల్‌పై ఘనవిజయం నమోదు చేశాడు.
 
ప్రమోద్ భగత్ ప్రపంచ పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుల్లో వరల్డ్ నెంబర్ వన్‌గా కొనసాగుతున్నాడు. శనివారం జరిగిన ఫైనల్లో తన టాప్ ర్యాంకుకు తగిన ఆటతీరు ప్రదర్శించి భారత శిబిరంలో బంగారు కాంతులు నింపాడు.
 
మరోవైపు, ఈ పారాలింపిక్ క్రీడల్లో భారత్ హవా కొనసాగుతోంది. సోమవారం ఉదయం షూటింగ్‌లో స్వర్ణం, రజతం చేజిక్కించుకున్న భారత్, తాజాగా బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లోనూ స్వర్ణం కైవసం చేసుకోవడం గమనార్హం. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కూటమి ప్రభుత్వ పాలన అద్భుతంగా వుంది, తిరుమల శ్రీవారు కళకళ: శివాజి

చెన్నైలో పవన్ ఒక్క నియోజకవర్గంలో పోటీ చేసి గెలిస్తే.. ఆయన చెప్పింది వింటాం..

ఇజ్రాయెల్ - ఇరాన్‌లు కాల్పుల విరమణ - దిగివచ్చిన క్రూడ్ ఆయిల్ ధరలు

మాజీ సీఎం జగన్‌పై మరో కేసు నమోదు

పెళ్లై నెల రోజులే: గద్వాలలో భర్తను చంపి అతడి మృతదేహంతో కారులో భార్య, ప్రియుడు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమలో పూర్తిగా మునిగిపోతే తికమక చేస్తుంది : త్రిష

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments